ఆగస్టు 16 నుండి ఇంటర్మీడియట్ కళాశాలలు

విజయవాడ,(): రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెగ్యులర్ తరగతులు ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ కళాశాలలు ఆగస్టు 16 న తిరిగి తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే, రెండవ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు జూలై 12 నుండి రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు కళాశాల మేనేజ్‌మెంట్‌లకు ప్రిన్సిపాళ్ల‌కు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వారికి క్రమం తప్పకుండా తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

 

Loading

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Facebook

టాప్ న్యూస్